18 May, 2026 | 4:14 PM

కరెంటు అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులపై చర్య తీసుకోండి

18-05-2026 03:02 PM

నిర్మల్ మే 18 ( విజయక్రాంతి): కడెం మండలంలోని ఉ డుంపూర్ అనుబంధ గ్రామమైన మద్ది చింత గ్రామంలో  విద్యుత్ అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులపై చర్య తీసుకోవాలని ఆదివాసీలు ధర్నా చేశారు. మద్ది చింత గ్రామానికి చెందిన మహిళలు యువకులు కలెక్టర్  తరలివచ్చి తమ ఆదివాసిగూడనికి ఇప్పటివరకు కరెంటు లేదని చిమ్మ చీకట్లో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యుత్ లైన్ మంజూరు చేసిన అటవీశాఖ అధికారులు లైన్ వేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ భవిష్ మిశ్రా ను కలిసి వినతిపత్రాన్ని అందించారు ఈ కార్యక్రమం ఆదివాసి గిరిజను ఆదివాసి గిరిజను లు పాల్గొన్నారు