28 July, 2026 | 1:39 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

కరెంటు అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులపై చర్య తీసుకోండి

18-05-2026 03:02 PM

నిర్మల్ మే 18 ( విజయక్రాంతి): కడెం మండలంలోని ఉ డుంపూర్ అనుబంధ గ్రామమైన మద్ది చింత గ్రామంలో  విద్యుత్ అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులపై చర్య తీసుకోవాలని ఆదివాసీలు ధర్నా చేశారు. మద్ది చింత గ్రామానికి చెందిన మహిళలు యువకులు కలెక్టర్  తరలివచ్చి తమ ఆదివాసిగూడనికి ఇప్పటివరకు కరెంటు లేదని చిమ్మ చీకట్లో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యుత్ లైన్ మంజూరు చేసిన అటవీశాఖ అధికారులు లైన్ వేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ భవిష్ మిశ్రా ను కలిసి వినతిపత్రాన్ని అందించారు ఈ కార్యక్రమం ఆదివాసి గిరిజను ఆదివాసి గిరిజను లు పాల్గొన్నారు