21 April, 2026 | 6:35 PM

Breaking News

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.   •   డ్యూటి కానిస్టేబుల్ పై దాడి   •   ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి   •   ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం   •   ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి   •   జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు   •   రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ   •   నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

13 మంది బీజేపీ రెబల్స్‌పై సస్పెన్షన్ వేటు

10-02-2026 12:49 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): పార్టీ నియమ నిబంధనలు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల నుంచి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసిన మొత్తం 13 మంది అభ్యర్థులను సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. వారం రోజుల్లోపు రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని కోరారు.