3 July, 2026 | 12:56 PM

Breaking News

ఇష్టానుసారంగా చెత్త వేస్తే కఠిన చర్యలు

03-07-2026 11:58 AM

మున్సిపల్ కమీషనర్ సాహితి రెడ్డి

షాద్ నగర్ జూలై 3 (విజయక్రాంతి): కొత్తూరు మున్సిపాలిటీ సంఘం పరిధిలోని వార్డులలో కొత్తూరు మున్సిపల్ కమీషనర్ సాహితి రెడ్డి శుక్రవారం వార్డులలోని శానిటేషన్ పనులను పరిశీలించారు.ప్రజలు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.అదేవిధంగా శానిటేషన్ సమస్యలు రాకుండా చూసుకోవాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు.ఆమె వెంట మునిసిపల్ శానిటేషన్ ఇంచార్జ్ మహేష్, జవాన్లు, తదితరులు పాల్గొన్నారు.