11 May, 2026 | 8:44 PM

Breaking News

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి   •   ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చిన శివానికి సీఎం చేతుల మీదుగా ల్యాప్‌టాప్ ప్రదానం   •   కాసిపేట గనిని సందర్శించిన జీఎం రాధాకృష్ణ   •   ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: ఆర్డిఓ సుబ్రహ్మణ్యం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – సేంద్రియ సాగుతోనే భవిష్యత్‌   •   అంబార్‌పేట్‌లో ఘనంగా శివగంగల కళ్యాణం   •   రేగులగుంటలో ఘనంగా నాభిశిల ప్రతిష్ట   •   ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి   •   ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి   •  

కేసముద్రం మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాసరావు నియామకం

29-09-2025 06:06 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపల్ కమిషనర్ గా టీ.శ్రీనివాసరావు నియమితులయ్యారు. నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీకీ ఇప్పటివరకు ఇన్చార్జిలతోనే కాలం నెట్టుకొచ్చారు. రెగ్యులర్ కమిషనర్ గా సిరిసిల్ల నుండి బదిలీపై వచ్చిన నూతన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు.