5 May, 2026 | 6:56 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

పీఆర్టీయూ టీజీ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఆర్డీవో

06-01-2026 08:30 PM

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): పీఆర్టియూ తెలంగాణ కరీంనగర్ జిల్లా శాఖ రూపొందించిన టేబుల్ క్యాలెండర్ ను కరీంనగర్ ఆర్డిఓ కుందారపు మహేశ్వర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టియు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతిరెడ్డి, నాయకులు చొల్లేటి శ్రీనివాస్, పులిపాక కిషన్, చిందం రమేష్, తునికి భూపతి, మొగిలి శ్రీనివాస్,భూక్యా ఉమాపతి, రాచమల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.