15 May, 2026 | 11:37 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

కురవి వీరభద్రుని సన్నిధిలో రథసప్తమి వేడుకలు

25-01-2026 01:44 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు రధ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ విగ్రహాలను భక్తుల జయ జయ ద్వానాల మధ్య మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని వీరభద్ర స్వామి దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, ఈవో శ్రావణపు సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.