16 May, 2026 | 2:12 PM

మహబూబాబాద్ టౌన్ సీఐ గా రఘుపతి రెడ్డి

16-05-2026 01:26 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ టౌన్ సీఐ గా ఎల్.రఘుపతి రెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ ఇంతకాలం పనిచేసిన మహేందర్ రెడ్డి డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఆయన స్థానంలో రఘుపతి రెడ్డి బదిలీపై వచ్చారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ను శనివారం టౌన్ సిఐ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.