17 April, 2026 | 8:41 PM

Breaking News

ఉపాధి పనుల పరిశీలన   •   వీసీని కలిసిన నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు   •   సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •  

గాంధీ విగ్రహం వద్ద నిరసన

18-12-2025 05:56 PM

నిర్మల్ (విజయక్రాంతి): దేశంలో అధికారుల ఉన్న మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్ర నాయకులపై కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం గాంధీ పార్క్ లో నిరసన తెలిపారు. డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ అర్జున్ మంద్ అలీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.