18 May, 2026 | 8:07 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

03-01-2026 08:33 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం లోని నాచారం డివిజన్లో  లబ్ధిదారులు అయినా రేఖ అరవై వేలు మేనక 28500  నసీమా బేగం 10.500  నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.  ఈ సందర్భంగా లబ్ధిదారులకు రిలీఫ్ ఫండ్ మంజూరు అయ్యేవిధంగా చొరవ తీసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.