2 July, 2026 | 4:57 PM

Breaking News

ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •   "స్క్రాప్" పై అంత ప్రేమెందుకు..?   •   ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన   •   యువత సమాజ సేవలో ముందుండాలి   •   పీ ఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి....   •   రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం   •   పట్టా ఉన్న రైతులకు భూమి అప్పగించాలి: సేవాలాల్ సేన   •  

పీఎన్ రావు స్టోర్ ప్రారంభం

02-10-2025 12:00 AM

ప్రారంభించిన ఎంపీ కే.లక్ష్మణ్

ముషీరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : నాణ్యమైన టైలరింగ్, రెడీ-టు-వేర్ 100 ఏళ్ల చరిత్రగల పి.ఎన్.రావు ఉత్పత్తులను కస్టమర్లకు దగ్గరగా తీసుకురావడమే లక్ష్యంగా నగరంలోని కూకట్‌పల్లిలో తన మొదటి ఫ్రాంచైజీ స్టోర్‌ను రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు పి.ఎన్.రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ స్టోర్ ప్రారంభం ఫ్రాంచైజింగ్ ద్వారా వ్యూహాత్మక విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు.