1 July, 2026 | 9:59 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మున్సిపల్ కార్ప్ ఎదుట ప్రతిజ్ఞ

18-11-2025 04:42 PM

నిర్మల్ (విజయక్రాంతి): మున్సిపల్ ఆఫీసు నందు నషా ముక్త్ భారత్ అనే అంశంపై మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఉద్యోగులులో భాగంగా మత్తు పదార్థాలకు ఎవరూ బానిస కాకుండా ఉంటామని అంతేకాకుండా ఇతరులను మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండే విధంగా అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ ఎవరు మత్తు పదార్థాలకు బానిస కాకూడదని ఇతరులను మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండే విధంగా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ లక్ష్మీ రాజు, మేనేజర్ అనూఫ్, సానిటరీ ఇన్స్పెక్టర్లు దేవదాసు, ప్రవీణ్ కుమార్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.