28 June, 2026 | 3:13 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మైనంపల్లి

03-11-2025 01:41 AM

మనోహరాబాద్, నవంబర్ 2:మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,జిల్లా నాయకులు మనోహరాబాద్ మాజీ సర్పంచ్ చి టుకుల మహిపాల్ రెడ్డి వీరి బృందం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పక్షాన ప్రచా ర కార్యక్రమంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ముందడుగు వేస్తున్నారని మైనంపల్లి హన్మంతరావు తెలిపారు.