21 July, 2026 | 7:14 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో పూర్తి చేసుకోండి

21-07-2026 02:57 PM

బోథ్,(విజయ క్రాంతి): సోనాల మండలంలోని పార్టీకే దేవుల నాయక్ తండ గ్రామాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు పరిశీలించారు.ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అంతేగాక ఆయా గ్రామాలలో పారిశుధ్యం నిర్వహణపై కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు ఆయా గ్రామాలలో పాఠశాలల్లో ఉన్న న్యూట్రి గార్డెన్ పరిశీలించారు కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ కార్యదర్శిలు ఉన్నారు