26 May, 2026 | 6:25 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

వారణాసి పర్యటనకు మోదీ

01-08-2025 12:00 AM

2,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

న్యూఢిల్లీ, జూలై 31: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 2న వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చే యనున్నారు. పర్యటనలో భాగంగా హర్దత్‌పూర్ రైల్వే బ్రి డ్జిని ప్రారంభించనున్న మోదీ అనంతరం దల్మండి, కోట్వా, గంగాపూర్, బాబత్‌పూర్‌లో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించనున్నారు. అదే రోజున పీఎం కిసాన్ 20వ విడత నిధులు విడుదల చేయనున్నారు. దేశ వ్యా ప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 20,500 కోట్లు జమ కానుంది.