1 June, 2026 | 3:06 PM

విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి

01-06-2026 02:07 PM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో ఫోన్ టాపింగ్(Phone Tapping Case) అంశం ప్రధాన చర్చకు దారి తీసిన విషయం విధితమే. ఈ మేరకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 13 లోని కమీషనర్ ఆఫ్ పోలీస్,ఐసిసిసి కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరయ్యారు. ఏ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు విచారణ వేగవంతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు.