21 April, 2026 | 4:42 PM

Breaking News

మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •  

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్ దంపతులు

01-10-2025 12:11 AM

చిన్న చింతకుంట, సెప్టెంబర్ 30: దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠాన్ని బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దేవరకద్ర ఎమ్మె ల్యే జి మధుసూదన్ రెడ్డి దంపతులు కుటుం బ సమేతంగా దర్శించుకున్నారు. ప్రజలు ఎ ల్లప్పుడూ సంతోషాలతో జీవించాలని వారు అమ్మవారిని ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు.