13 May, 2026 | 2:25 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

13-05-2026 01:39 AM

సత్తుపల్లి, మే 12 (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణానికి చెందిన ఇమ్మనేని కిరణ్ బాబు- నళిని కుమారి గార్ల కుమారుడుకు ఇటీవల వివాహం జరగగా నూతన వధూవరులు దినేష్ కర్ణ-పూజిత గార్లను ఆశీర్వదించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

సత్తుపల్లి పట్టణం హనుమాన్ నగర్ - శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణం హనుమాన్ నగర్ లో, శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో భక్తులతో కలిసి పూజా కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు.