29 July, 2026 | 11:18 AM

Breaking News

పెరిగిన రూపాయి విలువ.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు   •   లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ధర్నా   •   రన్నింగ్ కారులో మంటలు.. తప్పిన పెద్ద ప్రమాదం   •   ఇల్లందు అభివృద్ధిపై పొంగులేటితో ఎమ్మెల్యే కోరం కనకయ్య చర్చ   •   గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మంత్రులు   •   మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా అరెస్ట్   •   నవీపేట రైల్వే స్టేషన్‌కు కొత్త రైల్వే ప్లవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి   •   పొంగి పొర్లుతున్న నల్లవాగు మత్తడి   •   సీనియర్ జర్నలిస్ట్ రామ్‌ కుమార్‌ను పరామర్శించిన మంథని మీడియా ప్రెస్ క్లబ్   •   బూర్గంపాడు పంచాయతీ కార్యాలయంలో డీపీవో ఆకస్మిక తనిఖీ   •  

గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మంత్రులు

29-07-2026 10:21 AM

కరీంనగర్, జూలై29(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గిరి ప్రదక్షిణ లో మంత్రులు పొన్నం ప్రభాకర్,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ,ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధి గా వర్షాలు కురవాలని పాడి పంటలు పండాలని ఆంజనేయ స్వామి ఆలయంలో వరుణ పూజా నిర్వహించారు.