calender_icon.png 14 February, 2026 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ పరమేశ్వరుని ఆలయ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల

14-02-2026 04:28:07 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారం వద్ద బెటాలియన్ నందు ఉన్న శ్రీ పరమేశ్వరుని ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని నేడు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.