24 June, 2026 | 2:21 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన

24-06-2026 01:08 PM

హైదరాబాద్: గాంధీ భవన్‌లోని ఇందిరా భవన్‌లో(Indira Bhavan) నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar) పాల్గొన్నారు. సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. భూ సమస్యలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఉద్యోగాలకు సంబంధించిన ఫిర్యాదులపై అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టినట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు.