22 May, 2026 | 9:29 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

మన్ కీ బాత్ కార్యక్రమం

28-09-2025 07:59 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ 127వ మాన్ కీ బాత్ కార్యక్రమం ఆదివారం రోజున 59వ డివిజన్లో రేడియో ద్వారా డివిజన్ ప్రజలకు వినిపించడం జరిగింది. 59 డివిజన్లో మోడీ మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతినెల చివరి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమన్ని 59వ డివిజన్ ప్రజలకు రేడియో ద్వారా వినిపించడం లేదా టీవీ ద్వారా వీక్షించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమన్ని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు సుష్మ స్వరాజ్ చౌరస్తా వ్యస్థాపకుడు రేడేడ్డి శ్రీనివాస్(బాలు) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 163వ పోలింగ్ బూత్ అధ్యక్షులు పబ్బల ఆంజనేయులు, డివిజన్ బిజెపి నాయకులు ఓల్లం సంజీవ్ కుమార్, కర్రే రాజమల్లు, పెద్దల సాయి, రాఖి, మధు, పరకాల ఆంజనేయులు పాల్గొన్నారు.