10 May, 2026 | 11:35 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

భీమన్న సేవలో మణిపూర్ అదనపు కలెక్టర్

18-11-2025 12:00 AM

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 17 (విజయక్రాంతి): జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి వారిని విద్యామారి శ్రీధర్ ఐఏఎస్ , మణిపూర్ సబ్ కలెక్టర్, దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారిని ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఆలయ విశేషాలను వివరించారు.ఏఈఓ గోవిందుల అశోక్ కుమార్, పర్యవేక్షకులు రాజేందర్, శ్రీకాంతా చార్యులు, జూనియర్ అసిస్టెంట్ సింహచారి ,తదితర ఆలయ సిబ్బంది ఉన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన ఐఏఎస్ అధికారి కుటుంబ సమేతంగా స్వామివారి తీర్థ ప్రసాదాలుస్వీకరించారు.