11 May, 2026 | 11:56 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్లీనరీ విజయవంతం చేయండి

11-05-2026 12:00 AM

నిర్మల్ మే 10 (విజయ క్రాంతి)ఈ నెల 12 వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జల విహార్ లో నిర్వహించే తెలంగాణ జన సమితి 4 వ ప్లినరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ నిర్వాకులు తిలక్ రావు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్లీనరీ నిర్వహణపై జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.సాధించిన తెలంగాణ లో అమ రుల ఆకాంక్ష లు...అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలని ఉదేశ్యంతోతెలంగాణ జన సమితి పార్టీని 2018 లో పార్టీని ఆవిష్కరించడం జరిగింది అన్నారు.

గత రెండు సంవత్సరాల కాలంలో పార్టీ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన అన్ని పార్టీ కార్యక్రమలని విజయవంతం చేసారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు కడపత్రి తిలక్ రావు.. ముధోల్ ఇంచార్జి సర్దార్ వినోద్ కుమార్... విద్యార్ధి విభాగం రాష్ట్ర కార్యదర్శి దిలీప్.... జిల్లా కార్యదర్శి చిట్ల మల్ల రెడ్డి...యాత్ జిల్లా నాయకులు రాజకుమార్., వాజిద్ అహ్మద్ ఖాన్ , భాస్కర్ మరియు మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.