26 April, 2026 | 4:34 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా లింగస్వామి

26-04-2026 01:16 AM

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రుద్రవరం లింగస్వామి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. తన ను అధికార ప్రతినిధిగా నియమించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాం చందర్ రావు, కేంద్రమంత్రి జీ.కిషన్ రెడ్డి కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు చేస్తానని తెలిపారు.