7 May, 2026 | 3:12 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

ఐపీఎస్ సీతా పరశురామ్!

08-02-2026 12:51 AM

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చి త్రం ‘మృత్యుంజయ్’. దర్శకుడు హు స్సేన్ షా కిరణ్ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కి స్తున్నారు. లైట్‌బాక్స్ మీడి యా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీ ప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ‘సామజవరగమన’ సినిమా తర్వాత రెబా మోనికా జాన్ ఇందులో శ్రీవిష్ణు సరసన నటిస్తోంది. అ యితే, ఈ సినిమాలో రేబా మోనికా జాన్ పాత్రను మేకర్స్ శనివారం పరిచయం చేశారు.

ఆమె పోషిస్తున్న ఐపీఎస్ సీతా పరుశురామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెబా మోనికా లుక్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించేలా ఉంది. అందం, అభిన యంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజా చిత్రం లో మరో విభిన్నమైన పాత్ర లో కనిపించనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 27న థి యేట ర్లలో అడుగుపెట్టను న్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విద్యా సాగర్ సిని మాటోగ్రఫీ అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, మనీషా ఏ దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.