11 March, 2026 | 3:12 PM

Breaking News

ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •  

ఎరువుల విక్రయాలపై తనిఖీలు

11-03-2026 12:33 AM

వెల్దుర్తి, మార్చ్ 10: వెల్దుర్తి మండలంలోని రైతులకు యూరి యా, ఎరువులు కొరత లేకుండా అందిస్తున్నామని వ్యవసాయ అ ధికారి ఝాన్సీ తెలిపారు. మంగళవారం తహసీల్దార్ శ్రీనివాస్తో కలి సి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న ఎరువుల నిల్వ లు, విక్రయ రికార్డులను పరిశీలించారు. ఇప్పటివరకు ఉమ్మడి మండల పరిధిలో సుమారు 16, 800 యూరియా బస్తాలు రైతులకు సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు.యూరియాను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు గట్టిగా హెచ్చరించారు.