1 July, 2026 | 8:59 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

31-10-2025 12:06 AM

డిచ్పల్లి, అక్టోబర్ 30 (విజయ క్రాంతి):  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ  భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర రెడీ  గురువారం ధర్మారం గ్రామం లో  చుట్టుపక్కల వరి ధాన్యం కొనుగోలు కేంద్రల ని సందర్శించి, పరిశీలించారు. తుఫాన్ ప్రభావం వల్ల కూరిసీన వర్షనికీ తడిసీన వరి ధాన్యం రాసూలను చుసీ చలించి పోయారు.రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, తడీసీన ధాన్యం ఎటు వంటి షరతులు లెకుండా కోనుగోలు చేయ్యాలి అనీ ప్రభుత్వానికీ, జిల్లా కలెక్టర్ ను కోరారు. రైతు తడిసిన ధాన్యం నష్టపోకుండా  గిట్టుబాటు ధర కల్పించి రైతులకు ఆదుకోవాలని అన్నారు.  రైతులు బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు