14 August, 2026 | 8:22 PM

Breaking News

సింగరేణిలో గ్యాస్‌ఫికేషన్‌ తో కార్మికులకు లాభమా.. నష్టమా?   •   సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •  

ఆసరా పథకంలో బీడీ కార్మికులకు అవకాశం ఇవ్వండి

14-08-2026 07:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆసరా పెన్షన్లను మంజూరు చేసేందుకు బీడీ కార్మికులకు కూడా అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్ లో ప్రజా భవన్ లో వినతిపత్రం అందించినట్టు జిల్లా నేతలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని దాని నెరవేరచాలని వారు ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజన్న బక్కన్న పద్మ గఫూర్ తదితరులు ఉన్నారు.