20 April, 2026 | 8:56 PM

Breaking News

చలో జగిత్యాల.. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పీర్జాదిగూడ బీఆర్ఎస్ శ్రేణులు   •   ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   పెళ్లిరోజు... మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ   •   రైతుకు మద్దతు ధర కల్పించడమే ప్రధాన లక్ష్యం   •   ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దు   •   శిశుమందిర్ అభివృద్ధికి సహకరిస్తా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే   •   మధిర మండలంలో కుల బహిష్కరణ కలకలం   •   చిన్నారుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం ముఖ్యం   •   ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కాయకల్ప నిపుణుల బృందం   •  

గ్రామ అభివృద్ధే ఎజెండాగా పని చేస్తా

18-12-2025 01:27 AM

సర్పంచ్ యాదమ్మ 

వనపర్తి, డిసెంబర్ 17 ( విజయక్రాంతి ): గ్రామ అభివృద్దే నా ఎజెండా గా పని చేస్తానని  సర్పంచ్ యాదమ్మ అన్నారు.  బుధవారం వెలువడిన మూడవ విడత ఎన్నికల్లో పెబ్బేరు మండలం సూగూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ తరుపున ఫోటి చేసిన సర్పంచ్ అభ్యర్థి యాదమ్మ 366 ఓట్ల మెజారిటీ తో గెలిచారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి అధ్యధిక మెజారిటీ అందించిన గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె తెలిపారు