1 July, 2026 | 9:28 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

గ్రామ అభివృద్ధే ఎజెండాగా పని చేస్తా

18-12-2025 01:27 AM

సర్పంచ్ యాదమ్మ 

వనపర్తి, డిసెంబర్ 17 ( విజయక్రాంతి ): గ్రామ అభివృద్దే నా ఎజెండా గా పని చేస్తానని  సర్పంచ్ యాదమ్మ అన్నారు.  బుధవారం వెలువడిన మూడవ విడత ఎన్నికల్లో పెబ్బేరు మండలం సూగూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ తరుపున ఫోటి చేసిన సర్పంచ్ అభ్యర్థి యాదమ్మ 366 ఓట్ల మెజారిటీ తో గెలిచారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి అధ్యధిక మెజారిటీ అందించిన గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె తెలిపారు