9 May, 2026 | 9:42 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

ఓట్ చోరీపై త్వరలో హైడ్రోజన్ బాంబ్

02-09-2025 12:00 AM

-ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ

పాట్నా, సెప్టెంబర్ 1: ‘ఓట్ చోరీపై ఇటీవల తాము అణుబాంబు పేల్చామని, తర్వ లో మరో శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబ్ పేల్చబోతున్నామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ అధికార్ యాత్రలో భాగంగా చివరి రోజు సోమవారం బీహార్ రాజధాని పాట్నాలో ని ర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను చో రీ చేసే గెలవాలని భావిస్తున్నదని, ఆ పార్టీ ఆటలను సాగనివ్వమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.