15 April, 2026 | 1:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు సన్మానం

25-02-2026 12:44 AM

సత్తుపల్లి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): అధికార పార్టీ ఎన్నో అడ్డంకులు సృష్టించినా ధైర్యంగా పోరాడి విజయం సాధించిన ఆరుగురు కౌన్సిలర్లను అభినందించారు. గెలుపు అంచుల వరకు చేరుకుని స్వల్ప తేడాతో ఓడిన అభ్యర్థులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓటమికి నిరాశ చెందకుండా మరింత కష్టపడి పనిచేయాలని, రాబోయే రోజుల్లో మనమే అధికారంలోకి వస్తామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.