6 May, 2026 | 11:05 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

మాఘ మాస జాతర ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ ఆది సమీక్ష

24-12-2025 01:33 AM

వేములవాడ, డిసెంబర్ 23,(విజయ క్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత ఆలయమైన మామిడిపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో జరగనున్న మా ఘ మాస జాతర ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముం దస్తుగా మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్ర త్యేక పూజలు నిర్వహించారు.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు, క్యూలైన్లు, పా ర్కింగ్, రవాణా, వైద్య సేవలు, విద్యుత్ లై ట్లు, భద్రతా చర్యలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అ లాగే ఆలయ ప్రాంగణంలో నూతన కళ్యాణ మండపం, వంటశాల, 10 వేల లీటర్ల నీటి ట్యాంకు నిర్మాణాలు చేపడతామని తెలిపా రు. ఈ సమీక్షలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.