29 April, 2026 | 4:21 PM

Breaking News

ప్రజాపాలన ప్రగతి ప్రాణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం   •   బీఆర్ఎస్ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక   •   ప్రతి కాలనీని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం   •   ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్   •   ప్రభుత్వ హాస్పటల్లో భరోసా కేంద్రం అవగాహన సదస్సు   •   సమగ్ర శిక్ష ఉద్యోగులీలు చేపట్టండి: పాడ్య నాగేశ్వర రావు   •   బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ను విజయవంతం చేయాలి - రేగా   •   తాడూరు అంగన్వాడిలో సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం   •   కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ   •   పంటను కాపాడుకునే ప్రయత్నంలో రైతు వేసిన వలలకు చిక్కి అరుదైన పక్షుల మృతి   •  

గోపాలరావు మృతి సాహిత్య రంగానికి తీరని లోటు

27-04-2026 12:00 AM

తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్

ముషీరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): గోపాలరావు మృతి సాహిత్య రంగానికి తీరని లోటని తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కోయ చంద్రమోహన్,  సీనియర్ జర్నలిస్టు కొండూరు వీరయ్య లు అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒకరైన గోపాల రావుకు సాహిత్యకాడమీ పూర్వ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ నివాళులర్పించారు.

ఆయన బౌతిక దేహాన్ని ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని తన స్వగృ హంలో తెలంగాణ సాహిత్య అకాడమి పూర్వ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, తెలంగాణ బుక్ట్రస్ట్ వ్యవస్థాపకులు కోయ చంద్రమోహన్, సీనియర్ జర్నలిస్ట్ కొండూ రు వీరయ్య కవులు, రచయితలు సందర్శించి  సంతాపాన్ని తెలియజేశారు. అయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు. గోపాల్ రావు అంతిమ యాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి బన్సిలాల్ పేట్ వరకు జరిగింది. అంత్యక్రియలు బన్శీలాల్ పేట్ స్మశాన వాటికలో ముగిసాయి.