19 May, 2026 | 10:04 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

మండల కేంద్రంలో గాయత్రి బ్యాంక్ శాఖ ప్రారంభం

23-12-2025 01:32 AM

కొడిమ్యాల, డిసెంబరు 22 (విజయ క్రాంతి): కొడిమ్యాల మండల కేంద్రం లో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖ ను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాం తాల్లో ఆధునిక బ్యాంకు సేవలందిస్తున్న గా యత్రి అర్బన్ బ్యాంక్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందు తూ, ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి సి హెచ్. మనోజ్ కుమార్, జగిత్యాల ఆర్డీవో పి. మధుసూదన్, తహసీల్దార్ కిరణ్ కుమా ర్, ఏం పి డి వో స్వరూప, గాయత్రి అర్బన్ బ్యాంకు సి ఈ వో వనమాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.