14 August, 2026 | 10:05 PM

Breaking News

విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •   వైన్ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •  

చెరువుకు గండి.. చేపలు మృతి

14-08-2026 09:23 PM

బెజ్జంకి: బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామ శివారులోని తుమ్మల చెరువుకు గండి పడటంతో సుమారు రూ.2 లక్షల విలువైన చేపలు మృతి చెందినట్లు ముదిరాజ్ మత్స్యకారులు తెలిపారు. చెరువులో పెంచుతున్న చేపలు నీటి మట్టం తగ్గడంతో మృతి చెందాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రామసాగరం సర్పంచ్, ఉపసర్పంచ్‌పై బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు అధికారులను కోరారు.