23 March, 2026 | 5:07 PM

Breaking News

పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి   •   రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్.. అంకెల గారడి బడ్జెట్   •   ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి   •   కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి   •   ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం   •   అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం   •   విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి ప్రమాదబీమా చెక్కులు పంపిణీ   •   విజయ రమణారావుకు సన్మానం   •   సిలిండర్స్ అక్రమంగా వినియోగిస్తున్నవారిపై సివిల్ సప్లయ్ ఇన్ఫోర్స్మెంట్ టీం దాడులు   •  

రైతు వారోత్సవాలకు బయలుదేరిన రైతులు

23-03-2026 12:00 AM

అలంపూర్ మార్చి 22: సిద్దిపేట జిల్లా నం గునూరు మండలం నర్మెట్టలో జరుగుతున్న రైతు వారోత్సవాల కార్యక్రమానికి అలంపూర్ నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి వె ళ్లారు.ఆదివారం సింగవరం -1 గ్రామ సర్పం చ్ గొంగళ్ళ ఈశ్వర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులో రైతులందరూ కలి సి బయల్దేరి వెళ్లారు. ముఖ్యంగా ఆయిల్ ఫా మ్ గురించి రైతులకు అవగాహన కల్పించి ఆయిల్ ఫామ్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా రైతులకు అవగాహన నిమిత్తం వెళ్తున్నట్లు సర్పంచ్ రైతులు తెలిపారు.