10 July, 2026 | 7:42 PM

Breaking News

నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం   •   సుల్తానాబాద్ TGSWRS హాస్టల్‌లో విద్యార్థులకు హెల్త్ క్యాంప్   •   బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు: నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్   •   వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి   •   జానకంపేటలో ముగిసిన CATC క్యాట్క్-IV వార్షిక శిక్షణా శిబిరం   •   బిఎల్ఓకు బోధన్ ఆర్డిఓ ఎం.విజయకుమారికు సన్మానం   •   అనారోగ్య బాధితుడికి ఎల్‌వోసి అందజేత   •   ఘనంగా కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.. లేకుంటే ఉద్యమాలు ఉధృతం: ఏఐఎస్ఎఫ్   •   గుల్పర్తిలో సిగ్నల్ వ్యాధులపై అవగాహన   •  

విద్యుత్ షాక్ తో రైతు మృతి

10-07-2026 06:38 PM

బోధన్,(విజయక్రాంతి): నవీపేట్ మండలం నిజాంపూర్ కు చెందిన పల్లె లక్ష్మణ్ (42) విద్యుత్ షాక్తో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. శుక్రవారం ఉదయం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటారు స్టార్టర్కు వైర్ కనెక్షన్ ఇస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.