2 May, 2026 | 9:21 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

పని ప్రదేశాల్లో సదుపాయాలు కల్పించాలి

10-03-2026 03:47 PM

నిర్మల్, (విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని చేసే ప్రదేశంలో సదుపాయాలు కల్పించి వారం రోజులకు ఒకసారి కూలీ డబ్బులు చెల్లించాలని రైతు కూలి సంఘం ఉమ్మడి జిల్లా రైతు కూలీ సంఘం కార్యదర్శి సయ్యద్ మహమూద్ అన్నారు. మంగళవారం దిల్వార్పూర్ మండలంలోని కాల్వ గ్రామంలో ఉపాధ్యాయులకు మాట్లాడారు . పని చేస్తున్న ప్రదేశాలలో ఎండలో మండుతుంటే టెన్త్ సౌకర్యం లేక మంచినీళ్ల సౌకర్యం కల్పించాలన్నారు ప్రభుత్వం వారానికి ఒకసారి కూలి చెల్లించాలన్నారు . కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు