10 May, 2026 | 6:59 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలి

05-01-2026 12:00 AM

సీఐ సత్యనారాయణ

మేడ్చల్ అర్బన్, జనవరి 4(విజయ క్రాంతి): శ్రీరంగవరం గ్రామంలో గత అయిదు సంవత్సరాలనుండి నిర్వహిస్తున్న శ్రీరంగవరం ప్రీమియర్ లీగ్ పేరుతో సీజన్ 5 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరిగింది. ఫైనల్ లో రైసింగ్ బుల్స్ విన్నర్ గా వరం వారియర్స్ రన్నర్ గా నిలిచింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న మేడ్చల్ సిఐ సత్యనారా యణ మాట్లాడుతూ యువత చెడు అల వాట్లకు బానిసలుగా మారకుండా ఉండా లని, వివిధ క్రీడలలో పాల్గొని శరీర దారు డ్యం పెంచుకుని పోలీస్ ఉద్యోగాలు తెచ్చు కోవాలని గ్రామంలో ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ లు పోచయ్య ముదిరాజ్, సురేందర్, మాజీ వార్డు సభ్యులు జిన్నారం కృష్ణ, మాజీ పిఏసిఎస్ డైరెక్టర్ లు మేకల దేవేందర్ రెడ్డి, జీడిపల్లి భూపాల్, ఎంఆర్పి ఎస్ నాయకులు మరిగ్గాని నర్సింహా, శీలం నరేష్ ముదిరాజ్, సద్ది కొండల్ రెడ్డి, పోలీస్ రమేష్, డీజే భానుచందర్, సిఆర్పిఎఫ్ శ్రీనివాస్, ఫిషరీస్ చైర్మన్ తరుణ్ తేజ, తలారి ప్రవీణ్,  తలారి శ్రీనివాస్, సాయిబాబా, నాగారం కుమార్,  సత్యనారా యణ, ఎన్ సి సురేందర్ రెడ్డి  పాల్గొన్నారు.