125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం
10-05-2026 05:17 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో 2023 సంవత్సరం డిసెంబర్ 23న ప్రారంభమైన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం శనివారంతో ఒక 125 వారాలు పూర్తి కావడం జరిగింది. నందు ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో యువకులు విద్యార్థులు పాల్గొంటున్నారు.
దీంతో విద్యార్థులలో భక్తి భావన పెరగడంతో పాటు క్రమశిక్షణ కనబడుతున్నది.ఈ సందర్భంగా విద్యార్థులకు ఆధ్యాత్మికత పైన ప్రశ్నావళిని రూపొందిస్తున్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందిస్తున్నారు. ఏది ఏమైనా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం గ్రామంలో నీ పిల్లలకు భవిష్యత్తులో దూరాలవాట్లకు దూరంగా ఉండే విధంగా చేస్తున్నద నీ పరువులు పేర్కొంటున్నారు.






