1 July, 2026 | 10:31 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ.ఎన్.టి మెగా వైద్య శిబిరం

18-12-2025 10:13 PM

హనుమకొండ (విజయక్రాంతి): పబ్లిక్ గార్డెన్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ గౌడ రమేష్, డాక్టర్ ఉదయ్ కిరణ్ సిబ్బంది మల్లికార్జున్ సాయి కుమార్ గణేష్ అనితలు సుమారుగా 180 మందికి చెవి, ముక్కు, గొంతు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గాంధీ మాట్లాడుతూ గతంలో కూడా చాలాసార్లు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని, వాకర్స్ కోసం ఇలాంటి సేవ చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వాకర్స్ దేవునూరి గిరిజ, అన్నపూర్ణ, వనమాల, స్వర్ణలత, తాళ్లపల్లి సత్యనారాయణ, శంకర్రావు, హాసన్ అలీ, రిటైర్డ్ ఎస్సై పులి సమ్మయ్య, రాఘవరెడ్డి విజయ్ కుమార్, కుమారస్వామి, శ్రీధర్, గంగాధర్, వెంకట్ రెడ్డి, కిషోర్, సంజీవ్, భాస్కర్ కుమార్రాజ్, ప్రభాకర్, శ్రీనివాస్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.