23 May, 2026 | 7:22 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

సైబర్ ఉచ్చులో పడొద్దు

23-12-2025 12:00 AM

ఉప్పల్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి  మోసపోవద్దని   నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మైబలి అన్నారు.   నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని  హోలీ ఫెయిత్  స్కూల్  సైబర్ అవగాహన సదస్సును  సోమవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మైబలి మాట్లాడుతూ.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటూ  కొందరు కేటుగాళ్లు వివిధ మాయమాటలతో బురిడీ కొట్టించి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని, విద్యార్థులు నేరాల పట్ల  అవగాహన ఎంతో అవసరమని  వాట్సప్ టెలిగ్రామ్‌ల పట్ల  అప్రమత్తంగా ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు.