26 April, 2026 | 8:42 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యంను కలిసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్

29-11-2025 05:26 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను కరీంనగర్‌లోని ఆయన నివాసంలో శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల బోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.