10 May, 2026 | 5:47 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

29-11-2025 12:00 AM

 భద్రాచలం, నవంబర్ 28, (విజయక్రాంతి):అమ్మకు పుణ్యక్షేత్రమైన భద్రాచలం లో జరిగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడానికి జిల్లా కలె క్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం నాడు భ ద్రాచలం దేవాలయం ప్రాంతంలో పర్యటిం చి దేవాదాయ శాఖ చేపడుతున్న ఉత్సవ ఏ ర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దేవస్థానం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తర దార దర్శనం భ క్తులతో పాటు వీవీఐపీలు కూడా దర్శించుకునే అవకాశం ఉన్నందున వచ్చిన వారం దరూ ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాటు చేయాలని కోరారు. అం తేకాకుండా కళ్యాణ మండపం వద్ద అధ్యయ న వేదిక చట్టాలు ఏర్పాట్లు గురించి కూడా చర్చించి గడువు లోపల అన్ని పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

గోదావరి నది తీరంలో జరిగే తేప్పోత్సవం కార్యక్రమం కూ డా వైభవంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు.ఈ కా ర్యక్రమంలో కలెక్టర్ వెంట భద్రాద్రి దేవస్థానం ఈవో కె దామోదర్ రావు, ఇంజ నీరింగ్ విభాగం ఈ ఈ వి రవీంద్రనాథ్, ఏ ఈ ఓ లు శ్రవణ్ కుమార్ భవాని రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు