3 July, 2026 | 11:37 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

బీఆర్ఎస్ నేతల పండ్ల పంపిణీ

17-02-2026 06:23 PM

నిర్మల్ జిల్లా 

కడెం,(విజయ క్రాంతి): బిఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ 76 జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు మంగళవారం ఆస్పత్రిలో పండ్లు పంపించేశారు. ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ కడం మండల కమిటీ ఆధ్వర్యంలో కడం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రి లో పండ్ల పంపిణీ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్ మాజీ జడ్పీ కోఆప్షన్ నెంబర్ ఎండి రఫిక్ అహ్మద్ టిఆర్ఎస్ కడెం బి ఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షులు పల్లె మల్లారెడ్డి మండల అధికార ప్రతినిధి కోల నరేష్ బి ఆర్ ఎస్ మండల నాయకులు ఎం గంగేశ్వర్ కోల గంగన్న జి వేణుగోపాల్ సపవట్ రవి ఎస్ రాజేశ్వర్ ఇస్లావత్ గంగన్న అర్ల రమేష్ నరసయ్య కే మల్లేష్ భూమన్న కత్తెరపాక రాజశేఖర్ ఎండి హసీబ్ గంగాధర్ నాయక్ రాజేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.