20 April, 2026 | 9:03 PM

Breaking News

చలో జగిత్యాల.. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పీర్జాదిగూడ బీఆర్ఎస్ శ్రేణులు   •   ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   పెళ్లిరోజు... మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ   •   రైతుకు మద్దతు ధర కల్పించడమే ప్రధాన లక్ష్యం   •   ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దు   •   శిశుమందిర్ అభివృద్ధికి సహకరిస్తా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే   •   మధిర మండలంలో కుల బహిష్కరణ కలకలం   •   చిన్నారుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం ముఖ్యం   •   ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కాయకల్ప నిపుణుల బృందం   •  

గోమయ ప్రమిదలతో దీపోత్సవం

19-11-2025 12:59 AM

జవహర్ నగర్, నవంబర్ 18 (విజయ క్రాంతి):  కార్తీక మాసం చివరి సోమవారం  రోజును పురస్కరించుకొని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ నగర్ యాదవ సంఘం శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోమాయ ప్రమిదలతో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్  జిల్లా ఉపాధ్యక్షురాలు కమల్ పంత్ మాట్లాడుతూ ఆవు పేడతో చేసిన ప్రమిదలు అనేవి పర్యావరణ హితమైన సాంప్రదాయమని, సురక్షితమైనవనీ, పర్యావరణానికి హాని కలిగించవని. ఈ ప్రమిదలను వాడడం సాం ప్రదాయానికి ప్రతీకా అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్  జిల్లా కార్యదర్శి రజినీకాంత్, దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.