12 July, 2026 | 3:12 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

గూడూరులో మొసలి కలకలం

09-01-2026 12:00 AM

పాకాల చెరువులో వదిలిన అటవీశాఖ అధికారులు

మహబూబాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జి ల్లా గూడూరు మండలం సీతానగ రం గ్రామపంచాయతీ పరిధిలోని భూక్య దస్రు తండాకు వెళ్లే రాళ్ల వా గు బ్రిడ్జిపై బుధవారం రాత్రి తండా యువకులకు మొసలి కనిపించింది. వెంటనే అప్రమత్తమైన యువకులు చేపల వలలతో మొసలిని బంధించి, గూడూరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు, యువకుల నుండి మొ సలిని స్వాధీనం చేసుకుని, పాకాల చెరువులో వదిలేశారు.