12 July, 2026 | 3:12 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన సుధగోని మాధవి కృష్ణగౌడ్

18-01-2026 07:27 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): నగరంలోని రేకుర్తి 19వ డివిజన్లో సుధగోని నర్సయ్య స్మారకర్థం ఈద్గా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. 18వ డివిజన్ మాజీ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణగౌడ్ మ్యాచ్ లో విజేతలుగా నిలిచిన సాలెహు నగర్ సీనియర్స్, శేఖబి కాలనీ లయన్స్ క్రికెట్ కప్ లను అందజేసి నగదు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత క్రీడాల్లో రాణిస్తూ మానసికంగా దృడంగా ఉంటూ ఉన్నతంగా ఉపాధిలు సాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ మజీద్, ఫిరోజ్, అజయ్, పర్శరాం, నందు, రమేష్, శ్రీనివాస్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.