12 July, 2026 | 6:06 PM

Breaking News

ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •  

ఎమ్మెస్సార్ విజయం

14-02-2026 01:22 AM

11 డివిజన్ పైనే అందరి చూపు 

డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటారన్న కార్పొరేటర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మొదటినుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి 11వ డివిజన్ నుంచి పోటీ చేయడంతో అందరిచూపు అటువైపే ప్రత్యేకంగా అందరి చూపు అటువైపు మళ్ళింది.

కొందరు మారేపల్లి సురేందర్ రెడ్డిని ఓటమిపాలు చేయాలని చూశారని కార్పొరేటర్ మారేపల్లి సురేందర్ రెడ్డి విజయం సాధించిన అనంతరం ప్రకటించడంతో గతంలో తెరలేపిన ప్రచారానికి మరింత పదును ఎక్కింది. బండమీదిపల్లి 11వ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తనను నమ్మి గెలిపించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఎమ్మెస్సార్ కృతజ్ఞతలు తెలియజేశారు.