25 July, 2026 | 5:37 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం

27-10-2025 12:29 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మినిస్టర్ క్వార్టర్స్ లో( Minister Quarters) కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ఈ కీలక భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహణపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ ఛార్జ్ ని నియమించాలని నిర్ణయించారు. ప్రతి ఓటర్ ను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వేసేలా చేయడంపై సమాలోచనలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.